Navataram

Real news Real time

దావరి పుష్కరాలు 2027 కోసం ఏర్పాట్లపై కీలక చర్చలు

తూర్పుగోదావరి జిల్లాలో దావరి పుష్కరాలు2027లో జరగబోయే దావరి పుష్కరాలు నేపథ్యంలో భారీ స్థాయిలో భక్తుల రాక–పోకలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసేందుకు నిర్వహించిన సమన్వయ సమావేశం…

Read More
టీవీ యాంకర్ శివజ్యోతి తిరుమలలోకి నో ఎంట్రీ – టీటీడీ కఠిన నిర్ణయం

టీవీ యాంకర్ శివజ్యోతి తిరుమలలోకి నో ఎంట్రీ – టీటీడీ కఠిన నిర్ణయం తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన తన వ్యాఖ్యల కారణంగా టెలివిజన్ యాంకర్ శివజ్యోతి…

Read More
గురుకుల పాఠశాలలోఆకస్మిక తనిఖీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్

వసతులు, ఆహార నాణ్యతపై సమగ్ర పరిశీలన ఏలూరు, విద్యా ప్రమాణాల అభివృద్ధి లక్ష్యంగా వట్లూరు బాలికల గురుకుల పాఠశాలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గురువారం మధ్యాహ్నం…

Read More
తణుకు శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన

తణుకులో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తణుకు శాఖా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన” ను ప్రముఖ న్యాయవాది గుడిమెట్ల వీర్రెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన…

Read More
విశాఖపట్నం సీఐఐ సమ్మిట్ సక్సెస్ పై మంత్రి కందుల దుర్గేష్ హర్షం

విశాఖ సీఐఐ సమ్మిట్ కు అద్భుత స్పందన వచ్చిందని, కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో దాదాపు 70కి పైగా దేశాల నుండి ప్రతినిధులు వచ్చారని మంత్రి దుర్గేష్…

Read More
భక్త కనకదాస జయంతి రాష్ట్ర పండుగగా – సమానత, సామాజిక చైతన్యానికి నాంది

కల్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణలో మంత్రి సవిత – నారా లోకేష్ శుభాకాంక్షలు ఈ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా…

Read More
రావనపల్లి రిజర్వాయర్ గండి – రైతుల్లో ఆందోళన
రావనపల్లి రిజర్వాయర్ గండి – రైతుల్లో ఆందోళన

రావనపల్లి రిజర్వాయర్‌లో మళ్లీ గండి పడింది. గత సంవత్సరం రిజర్వాయర్ రైట్ సైడ్ గట్టు గండి పడగా, ఈసారి లెఫ్ట్ సైడ్ గట్టు వద్ద పగుళ్లు ఏర్పడి…

Read More
ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత

పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం: రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్‌. సవిత మంగళవారం మాదల ఎంజేపీ బాలికల గురుకుల…

Read More