Navataram

Real news Real time

సింగరేణి ఉద్యోగుల ఎన్నికల విధులను ఆన్-డ్యూటీగా పరిగణించాలి: ఎఐటీయూసీ

స్థానిక సంస్థల ఎన్నికలు–2025లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వారి ఎన్నికల విధులను ఆన్-డ్యూటీగా పరిగణించాల్సిందిగా గుర్తింపు సంఘం (ఎఐటీయూసీ) ప్రతినిధులు విజ్ఞప్తి…

Read More
పారిశ్రామిక పార్కులకు ప్రాధాన్యం – ఎంపీ పుట్టా మహేష్ కుమార్.

దేశవ్యాప్తంగా మొత్తం 4,597 పారిశ్రామిక పార్కులు ఉండగా, అందులో అత్యధికంగా 638 పారిశ్రామిక పార్కులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి…

Read More
తీపర్రులో స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా

ఆర్టిఏ నిబంధనలకు అనుగుణంగా స్కూల్ బస్సులు లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని స్కూల్ యాజమాన్యాలకు హెచ్చరిక పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరి నిడదవోలు :…

Read More
కేసీఆర్ దీక్ష స్ఫూర్తితో చెన్నూరులో విజయ్ దివస్ వేడుకలు జోరుగా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిన మహాపోరాటంలో కీలక మలుపుగా నిలిచిన కేసీఆర్ దీక్ష విజయవంతమై కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన వెలువరించిన రోజు ఇదే. ఈ…

Read More
ఫిల్మ్ టూరిజం వృద్ధికి మహత్తర ప్రణాళికలు – ప్రపంచ స్థాయి మౌలిక వసతుల దిశగా ఏపీ

సుస్థిరమైన పద్ధతులు అవలంబిస్తూ, పర్యాటకులకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో సినిమాటోగ్రఫీ మరియు చారిత్రక వారసత్వాన్ని సమన్వయం చేసుకుని అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

Read More
కె పెంచలయ్యను చంపినవారిని శిక్షించాలి: హోంమంత్రి లేఖ

గంజాయి, మత్తుమందులను అడ్డుకుని నెల్లూరులో ప్రజలకు అండగా నిలిచిన కె పెంచలయ్యను చంపినవారిని, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, ఆయన కుటుంబాన్ని…

Read More
జంఝావతి సాధనకై గ్రామ సమితులు…!

జంఝావతి పూర్తిస్థాయి ప్రాజెక్టు సాధన కోసం గ్రామస్థాయిలో బలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించే దిశగా గ్రామ సమితుల ఏర్పాటు జరుగుతోందని జంఝావతి ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షులు…

Read More
దావరి పుష్కరాలు 2027 కోసం ఏర్పాట్లపై కీలక చర్చలు

తూర్పుగోదావరి జిల్లాలో దావరి పుష్కరాలు2027లో జరగబోయే దావరి పుష్కరాలు నేపథ్యంలో భారీ స్థాయిలో భక్తుల రాక–పోకలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసేందుకు నిర్వహించిన సమన్వయ సమావేశం…

Read More
“నిడదవోలు చరిత్ర” గేయం ఆవిష్కరణ – పురంధేశ్వరి చేతుల మీదుగా ఘన కార్యక్రమం

ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ–సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామ ప్రసాద్ రాసిన “నాటి నిరవద్య…

Read More
ఎన్నికల వేళ నిండుతున్న ఖజానా – గ్రామ పంచాయతీలకు ఊరట

ఎన్నికల సందడి మొదలైతే రాజకీయ రంగమే కాదు… గ్రామ పంచాయతీల ఖజానా కూడా కాస్త కదలికలోకి వస్తుంది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పన్నుల వసూళ్లు, బిల్లుల…

Read More